చిరు, బాలయ్య ఎన్నికల్లో పోటీపడరు: మురళీ మోహన్

కాగా గత కొన్ని రోజులుగా బాలకృష్ణ, చిరంజీవిల మధ్య వాగ్యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. వీరి వాగ్యుద్ధం నేపథ్యంలో బుధవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో అభిమానుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎస్పీఎస్ నెల్లూరులో పోటా పోటీగా దిష్టిబొమ్మల దగ్ధానికి ప్రయత్నాలు జరగ్గా, తిరుపతిలోనూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.












Click it and Unblock the Notifications