ఆ విగ్రహాల వల్లే విధ్వంసాలు, రీజెన్సీపై విచారణ: విహెచ్

రీజెన్సీ ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ హర్ష కుమార్ చెప్పారు. ఈ ఘటనపై సిబిఐ విచారణ వేయించాలనేదే తన డిమాండ్ కూడా అన్నారు. తన పాత్రతో పాటు, వైస్ చైర్మన్ చంద్రశేఖర్ మృతిపై కూడా సిబిఐ విచారణ జరిపించాలన్నారు. కార్మికులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు. వారికి న్యాయం చేసే వరకు ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications