నాటి తప్పులకు చంద్రబాబుదే బాధ్యత: జగన్ పార్టీ నేత

ఆయన హయాంలో తప్పు జరిగితే పాపం అధికారులది, మంచి జరిగితే ఆయనది, తెలుగుదేశం ప్రభుత్వానిదా? అని ప్రశ్నించారు. ఎమ్మార్ కేసులో బాబును మినహాయించి, 2004లో వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రధాన నిందితుల్లో చేర్చటం ద్వంద్వ నీతికి నిదర్శనమని ఆయన అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసిపోయాయనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలన్నారు. కొందరి గుప్పిట్లో ఉండిపోయిన సిబిఐ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.












Click it and Unblock the Notifications