వైయస్ జగన్ గురించి సిబిఐ అడగలేదు: రమాకాంత్ రెడ్డి

మంత్రి వర్గంలో చర్చించిన తర్వాతనే నిర్ణయాలు జరిగాయా, లేదా అని అడిగారని, మంత్రి వర్గ నిర్ణయాల ప్రకారమే జీవోలు విడుదల చేశారా, జీవోల జారీలో ఎవరి ఒత్తిడైనా పనిచేసిందా అని అడిగారని, మంత్రి వర్గంలో చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాతనే జీవోలు జారీ అయ్యాయని తాను చెప్పానని ఆయన వివరించారు. భూముల కేటాయింపుల్లో ఏ విధమైన అక్రమాలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. మళ్లీ విచారణకు రావాలని సిబిఐ అధికారులు తనను అడగలేదని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రమాకాంత్ రెడ్డి సంతకాలతోనే పలు జీవోలు జారీ అయ్యాయి. దీంతో సిబిఐ ఆయనను విచారించింది.
More From
-
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
ఎవరికీ తెలియని అందమైన అడవి.. హైదరాబాద్ కు 40 కి. మీ. దూరంలోనే.. -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది












Click it and Unblock the Notifications