వైయస్ జగన్ గురించి సిబిఐ అడగలేదు: రమాకాంత్ రెడ్డి

మంత్రి వర్గంలో చర్చించిన తర్వాతనే నిర్ణయాలు జరిగాయా, లేదా అని అడిగారని, మంత్రి వర్గ నిర్ణయాల ప్రకారమే జీవోలు విడుదల చేశారా, జీవోల జారీలో ఎవరి ఒత్తిడైనా పనిచేసిందా అని అడిగారని, మంత్రి వర్గంలో చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాతనే జీవోలు జారీ అయ్యాయని తాను చెప్పానని ఆయన వివరించారు. భూముల కేటాయింపుల్లో ఏ విధమైన అక్రమాలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. మళ్లీ విచారణకు రావాలని సిబిఐ అధికారులు తనను అడగలేదని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రమాకాంత్ రెడ్డి సంతకాలతోనే పలు జీవోలు జారీ అయ్యాయి. దీంతో సిబిఐ ఆయనను విచారించింది.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications