చినజీయర్ వ్యాఖ్యలపై చర్చిస్తా, వివాదాలకు చెక్: సిఆర్సీ

దేవాదాయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. అన్యాక్రాంతమైన భూముల స్వాధీనానికి అధికారులతో సమీక్ష చేస్తానని చెప్పారు. కాగా సి.రామచంద్రయ్యతో పాటు స్వామి జయేంధ్ర సరస్వతీ వారు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా ఇటీవల చినజీయర్ స్వామి టిటిడిపై మండిపడుతున్న విషయం తెలిసిందే. టిటిడి వైఖరి నిరసిస్తూ ఆయన గురువారం తిరుపతి నుండి తిరుమలకు పాదయాత్ర చేయనున్నారు.












Click it and Unblock the Notifications