రాష్ట్రం అట్టుడుకుతోంది: టిటిడిపై చిన జీయర్ ధ్వజం

శ్రీవారికి రెండు గంటల విరామం ఉండాలన్నారు. రాత్రి పది గంటల తర్వాత తలుపులు తెరిచి ఉంటే శ్రీవారికి నిద్రాభంగం కలుగుతుందన్నారు. ఈ విషయాన్ని టిటిడి విస్మరించిందన్నారు. కల్యాణోత్సవాలు బయట నిర్వహించడం తగదన్నారు. తిరుమలలో ఉపద్రవాలు మొదలయ్యాక రాష్ట్రం అట్టుడుకుతోందన్నారు. ఆర్థిక పృష్టి కూడా శ్రీవారికి శాపమైందని, దేవుడి సేవకులుగా ఆయన వద్దకు ఎవరైనా వేళ్లాలని, విలాసాల కోసం కాదన్నారు. తిరుమలలో ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లు ఎందుకన్నారు. కాగా చిన జీయర్ స్వామికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన తిరుమల తిరుపతి పరిరక్షణా సమితి నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
More From
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications