రాష్ట్రం అట్టుడుకుతోంది: టిటిడిపై చిన జీయర్ ధ్వజం

శ్రీవారికి రెండు గంటల విరామం ఉండాలన్నారు. రాత్రి పది గంటల తర్వాత తలుపులు తెరిచి ఉంటే శ్రీవారికి నిద్రాభంగం కలుగుతుందన్నారు. ఈ విషయాన్ని టిటిడి విస్మరించిందన్నారు. కల్యాణోత్సవాలు బయట నిర్వహించడం తగదన్నారు. తిరుమలలో ఉపద్రవాలు మొదలయ్యాక రాష్ట్రం అట్టుడుకుతోందన్నారు. ఆర్థిక పృష్టి కూడా శ్రీవారికి శాపమైందని, దేవుడి సేవకులుగా ఆయన వద్దకు ఎవరైనా వేళ్లాలని, విలాసాల కోసం కాదన్నారు. తిరుమలలో ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లు ఎందుకన్నారు. కాగా చిన జీయర్ స్వామికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన తిరుమల తిరుపతి పరిరక్షణా సమితి నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
More From
-
తిరుమల వెళ్లే భక్తులకు గమనిక -
భారీగా నిధులు విడుదల చేసిన టీటీడీ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications