ప్రపంచ బ్యాంక్ జీతగాడు చంద్రబాబు: ముఖ్యమంత్రి

చింత చచ్చినా పులుపు చావనట్లు, అధికారం పోయినా చంద్రబాబు తీరు మారలేదని ఆయన వ్యాఖ్యానించారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామంటే కూలీలుగా పంపిస్తున్నారని తాను చేసిన పాపాలను మర్చిపోయి చంద్రబాబు అంటున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే తిరుపతి, శ్రీకాళహస్తిలను కూడా అమ్మేసేవారని ఆయన అన్నారు. అదృష్టం బాగుండి చంద్రబాబు అధికారంలోకి రాలేదని ఆయన అన్నారు.
ఉత్తరప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసినట్లు చేస్తానని కాంగ్రెసు నాయకుడు రాహుల్ గాంధీ అక్కడి ఓటర్లకు హామీ ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ దీన్ని బట్టి మన రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందుతోందో అర్థం చేసుకోవచ్చునని ఆయన ఆన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను ఆయన వివరించారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications