చిరంజీవికి ముందు సీటు ఆరాటం లేదు: వంగా గీత

మార్చి 29వ తేది వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని, 29 రోజులు సమావేశాలు ఉంటాయని, 16 రోజులు సెలవులు ఉంటాయని చెప్పారు. కాగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం పార్టీలు సమావేశాల అజెండా ఖరారు కోసం శాసనసభ బిఏసి సమావేశమైంది. ఈ నెల 17న రాష్ట్ర బడ్జెట్ సమర్పించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణపై తీర్మానం చేయాలని బిజెపి, టిఆర్ఎస్, సిపిఐ కోరగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిస్సహాయత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పారు.












Click it and Unblock the Notifications
