తెలంగాణ నినాదాలతో జెట్ స్పీడ్తో గవర్నర్ ప్రసంగం

బలహీనవర్గాల కోసం ప్రభుత్వం ఎన్నో చేసిందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వామపక్ష తీవ్రవాదం ఎదుర్కొనేందుకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టామని చెప్పారు. రాష్ట్రంలో 2వేల కిలోమీటర్ల రహదారిని హైవేగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కృష్ణా, గోదావరి నీటిని హైదరాబాద్ తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో రాజకీయ, మతపరమైన హింసలు అదుపులో ఉన్నాయన్నారు.












Click it and Unblock the Notifications