తెలంగాణపై సిఎం చేతులు దులుపుకోవద్దు: హరీష్రావు

కాంగ్రెసు తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చినందున గవర్నర్ ప్రసంగంలో ఆ అంశం ఉండాల్సిందేనని మరో నేత పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ అంశం లేకుంటే బహిష్కరిస్తామని చెప్పారు. మా తెలంగాణ మేం పోరాడి సాధించుకుంటామన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం తీర్మానం ప్రవేశ పెట్టాలన్నారు. 2009 ఎన్నికల టిడిపి మేనిఫెస్టోలో తెలంగాణ ఉందని దానికి వారు కట్టుబడి ఉండాలన్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications