ప్రసంగంలో తెలంగాణ ఏది?, అబద్దాలు చెప్పించారు: జెపి
గవర్నర్ గాలి కబుర్లు చెప్పారని ఎమ్మెల్సీ నాగేశ్వర్ అన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ సిపిఎం చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపింది. కాగా గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ అంశం లేనందున తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నిరసనగా ప్రసంగాన్ని బహిష్కరించారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, సిపిఐ తదితర పార్టీలు గవర్నర్ ప్రసంగంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.
Comments
jayaprakash narayana Governor narasimhan assembly hyderabad జయప్రకాశ్ నారాయణ గవర్నర్ నరసింహన్ అసెంబ్లీ హైదరాబాద్
English summary
Loksatta president Jayaprakash Narayana blamed governor Narasimhan speech about power.
Story first published: Monday, February 13, 2012, 12:01 [IST]