చిరు ఎమ్మెల్యేలను కలుపరు, వారిని పంపరు: హరీష్

శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం ప్రతిపాదించకపోతే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను పాతరేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. శాసనసభ రేపటికి వాయిదా పడిన తర్వాత మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ కోసం తీర్మానం ప్రతిపాదించాలని అడిగితే సభను వాయిదా వేసుకుని పారిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. తాము లేవనెత్తిన తెలంగాణ అంశంపై కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ సభ్యులు నోరు విప్పడం లేదని ఆయన అన్నారు.
శాసనసభలో తెలంగాణ తీర్మానం ప్రతిపాదిస్తే మద్దతిస్తామని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు హామీ ఇచ్చాయని, ఆ హామీని నిలబెట్టుకోలేదని తెరాస శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ తీర్మానాన్ని సభలో ప్రతిపాదించాలని మాత్రమే తాము కోరామని ఆయన అన్నారు. తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనడాన్ని ప్రస్తావిస్తూ శాసనసభలో తీర్మానం చేసి పంపితే బంతి కేంద్రంలో పడుతుందని, అదే తాము అడుగుతున్నామని ఆయన అన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications