చిరు ఎమ్మెల్యేలను కలుపరు, వారిని పంపరు: హరీష్

శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం ప్రతిపాదించకపోతే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను పాతరేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. శాసనసభ రేపటికి వాయిదా పడిన తర్వాత మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ కోసం తీర్మానం ప్రతిపాదించాలని అడిగితే సభను వాయిదా వేసుకుని పారిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. తాము లేవనెత్తిన తెలంగాణ అంశంపై కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ సభ్యులు నోరు విప్పడం లేదని ఆయన అన్నారు.
శాసనసభలో తెలంగాణ తీర్మానం ప్రతిపాదిస్తే మద్దతిస్తామని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు హామీ ఇచ్చాయని, ఆ హామీని నిలబెట్టుకోలేదని తెరాస శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ తీర్మానాన్ని సభలో ప్రతిపాదించాలని మాత్రమే తాము కోరామని ఆయన అన్నారు. తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనడాన్ని ప్రస్తావిస్తూ శాసనసభలో తీర్మానం చేసి పంపితే బంతి కేంద్రంలో పడుతుందని, అదే తాము అడుగుతున్నామని ఆయన అన్నారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications