ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిల్లల గొంతు కోసం మహిళ ఆత్మహత్యా యత్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

Khammam District
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లల గొంతు కోసి, తాను ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించింది. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆస్పత్రిలో చేర్చారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం నాగువల్లి గ్రామంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది.

నెల రోజుల క్రితం ఆ మహిళ భర్త అనారోగ్యంతో మరణించాడు. దాంతో మనస్తాపానికి గురైన మహిళ తన ఇద్దరు పిల్లల గొంతు కోసి తాను ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇద్దరు కూడా కూతుళ్లే. ముగ్గురి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
A woman was attempted to kill herself with daughters in Khammam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X