ఎమ్మార్ స్కామ్ కేసు, సిబిఐ కస్టడీకి శ్రీకాంత్ జోషీ

శ్రీకాంత్ జోషి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పిటిషన్పై విచారణను కోర్టు మార్చి 14వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు శ్రీకాంత్ జోషీని అరెస్టు చేయకూడదని కోర్టు సిబిఐని ఆదేశించింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో అరెస్టయిన విజయరాఘవ బెయిల్ పిటిషన్పై విచారణను కోర్టు మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications