కిడ్నాప్కు గురైన ఇంజనీరింగ్ విద్యార్థి దారుణ హత్య

బద్రీనాథ్ గద్వాల్ కు చెందిన బట్టల వ్యాపారి వెంకట స్వామి తనయుడు. అతను బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం రాత్రి మొదటి ఆట సినిమాకు వెళ్లి వస్తుండగా కిడ్నాప్కు గురయ్యాడు. రాత్రి ఎంత సేపటికి బద్రీనాథ్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కలత చెందారు. సోమవారం ఉదయం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా నిందితుడు డబ్బుల కోసమే హత్య చేసినట్లు తెలుస్తోంది. తండ్రికి ఫోన్ చేసి రూ.25 లక్షల డబ్బు అడిగినట్లుగా తెలుస్తోంది.
More From
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications