కళ్లుకప్పి..: ఎట్టకేలకు గాలి పిఏ అలీఖాన్ లొంగుబాటు

మరోవైపు ఎఎంసి కేసులో కర్నాటక కోర్టులో గాలిని సిబిఐ హాజరు పర్చింది. గాలి, సిబిఐ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. రెండు వారాలు తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోర్టును కోరింది. గాలి తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువురి తరఫున వాదనలు విన్న కోర్టు గాలిని ఈ నెల 12వ తేది వరకు సిబిఐ కస్టడీకి అప్పగించింది. గాలి విచారణ బెంగళూరులోనే జరగనుంది.












Click it and Unblock the Notifications