యుపిలో ఎస్పీ, బిజెపి పోటా పోటీ, మాయకు షాక్

ఉత్తర ప్రదేశ్ సాధారణ ఎన్నికలను చూస్తుంటే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ మాయాజాలం పని చేయలేదని తెలుస్తోంది. అదే సమయంలో ఎస్పీ నేత, ములాయం తనయుడు అఖేలేష్ యాదవ్ యువతను బాగా ఆకట్టుకున్నట్లు అర్థమవుతోంది. ఇక రాష్ట్ర ప్రజలు ఈసారి మాయావతికి ఝలక్ ఇచ్చి, బిజెపికి మంచి సీట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications