ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, పదిహేనుమంది మావోల మృతి

ఈ ఘటనలో ముగ్గురు కోబ్రా జవాన్లు గాయపడ్డారు. దీంతో బస్తర్ ఐజీ లాంకుమేర్, ఎడిసి రాంనివాస్ నేతృత్వంలో మరిన్ని బలగాలు శనివారం నుంచి భారీగా కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలోనే శనివారం అబూజ్మడ్ సమీపంలో మావోయిస్టులపై కోబ్రా దళాలు దాడి జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో 15 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే కేంద్రం సమీప రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. సరిహద్దులో బలగాలను మో హరించాలని సూచించింది. అబూజ్మాడ్ ప్రాంతంలో సరైన సమాచార వ్యవస్థ లేనందున అక్కడి విషయాలను పోలీసులు సైతం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కూంబింగ్కు వెళ్లిన బలగాలు తిరిగి వస్తేనే అసలు వివరాలు తెలిసే అవకాశముంది.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications