జగన్కేసు:సిబిఐ ఎదుట సాక్షి ప్రతినిధి, ప్రకటనలపై ఆరా
ప్రకటనల నిడివి, ఎంత ఖర్చుతో జారీ చేశారన్న విషయాలపై సిబిఐ అధికారులు ఆరా తీశారని సమాచారం. దీనిపై ఇప్పటికే సమాచార పౌరసంబంధాల మాజీ కమిషనర్, ఐఏఎస్ అధికారి పార్థసారధితో పాటు ఆ శాఖ డైరెక్టర్లను కూడా సిబిఐ ప్రశ్నించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రకటల్ని జారీ చేసేందుకు ఎవరు ఒత్తిడి తెచ్చారన్న విషయాన్ని అధికారులు ఆ శాఖ అధికారులను ప్రశ్నించారు. కాగా సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ సోమవారం న్యూఢిల్లీలో సిబిఐ డైరెక్టర్ ఎపి సింగ్తో భేటీ అయి జగన్ కేసులో పురోగతిని వివరించిన విషయం తెలిసిందే.
Comments
ys jagan assets case sakshi cbi probe hyderabad వైయస్ జగన్ ఆస్తుల కేసు సాక్షి సిబిఐ దర్యాఫ్తు హైదరాబాద్
English summary
Sakshi marketing officials attended before CBI today in YSR Congress Party chief YS Jaganmohan Reddy assets case.
Story first published: Tuesday, March 27, 2012, 16:38 [IST]