బెయిల్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న సునీల్ రెడ్డి

మరోవైపు సునీల్ రెడ్డి బ్యాంకు లావాదేవీల నివేదికను సిబిఐ హైకోర్టుకు సమర్పించింది. విల్లాల నుంచి వసూలు చేసిన రూ.63 కోట్ల సౌత్ ఎండ్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టినట్లు సిబిఐ కోర్టుకు విన్నవించింది. ఒక్క యాక్సిస్ బ్యాంకు ద్వారానే రూ.8 కోట్ల లావాదేవీలు జరిగాయని సిబిఐ హైకోర్టుకు తెలిపింది.
కాగా ఎమ్మార్ కుంభకోణంలో అరెస్టయిన సునీల్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న విషయం తెలిసిందే. కోర్టు మొదట దానిని ఏప్రిల్ రెండవ తేదికి వాయిదా వేసింది. అనంతరం తొమ్మిదికి వాయిదా వేసింది. ఈ కేసులో సిబిఐకి కూడా అప్పుడు కోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది. దీంతో సిబిఐ సునీల్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేసింది.
కాగా తమపై విచారణ నిలిపివేయాలంటూ ఎసిబి కోర్టులో ఎపిఐఐసి మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం వేసిన పిటిషన్ను ఎసిబి ప్రత్యేక కోర్టు కొట్టి వేసింది. శివరామ సుబ్రహ్మణ్యం ఇటీవలి వరకు ఎపిఐఐసి చైర్మన్గా పని చేసిన విషయం తెలిసిందే.
అయితే, ప్రత్యేక కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సిబిఐ హైకోర్టుకు వెళ్లింది. సిబిఐవాదనలు వినకుండా నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆచార్యకు బెయిల్ ఇవ్వడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు విచారణ జరుగుతుండగా ఆచార్యకు బెయిల్ ఇవ్వడం సరి కాదని అభిప్రాయపడింది.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications