సీడి వివాదం: పార్టీ బ్రీఫింగ్స్ నుంచి సింఘ్వీ అవుట్

సీడి వివాదంలో చిక్కుకోవడం వల్లనే సింఘ్వీని మీడియా బ్రీఫింగ్స్ నుంచి తప్పించారా అని అడిగితే ఈ సోమవారం సింఘ్వీ అందుబాటులో ఉండరని, అంతకు మించి చెప్పలేమని కాంగ్రెసు వర్గాలు చెబుతున్నాయి. పతన చుట్టూ చెలరేగుతున్న వివాదాలకు స్వస్తి చెప్పాలని ప్రతి సోమవారం మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చే సింఘ్వీ అన్నారు.
మీడియా బ్రీఫింగ్ వద్దని తనకు సోమవారం ఉదయం చెప్పారని ఆయన అన్నారు. ప్రముఖ న్యాయవాది కూడా అయిన సింఘ్వీకి సంబంధించిన సీడి వివరాలను ప్రచురించకూడదని, ప్రసారం చేయకూడదని ఢిల్లీ హైకోర్టు మీడియా సంస్థలను ఆదేశించింది.
సిడీని తారుమారు చేశారని, మార్ఫింగ్ చేశారని సింఘ్వీ ఆరోపిస్తున్నారు. ఆ సిడీలోని విషయాలను ప్రసారం చేస్తే తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఆయన హైకోర్టుకు చెప్పుకున్నారు. తన హక్కును దెబ్బ తీయడమే అవుతుందని ఆయన అన్నారు. దీంతో సిడిలోని విషయాలను ప్రచురించడం గానీ ప్రసారం చేయడం గానీ చేయకూడదని హైకోర్టు ఆదేశాలిచ్చింది. సోమవారం తనకు కాస్తా అస్వస్థత ఉందని సింఘ్వీ చెప్పారు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications