మోసం చేస్తున్నాడని అన్నా హజారేపై ఫిర్యాదు

ఈ నెల 14వ తేదీన తన ఫిర్యాదుపై కోర్టు విచారణ జరుపుతుందని భాటియా మీడియా ప్రతినిధులతో చెప్పారు రాజకీయ పార్టీకి ప్రాతిపదికను తయారు చేసుకోవడానికి ప్రజలను అన్నా హజారే, ఆయన బృందం తప్పు దోవ పట్టించారని, మద్దతు ఇచ్చిన లక్షలాది మంది ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా అర్థాంతరంగా ఆందోళనను విరమించారని న్యాయవాది ఆరోపించారు.
అన్నా బృందం భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని, వాటి వివరాలను వెల్లడించలేదని ఆయన ఆరోపించారు. బాబా రామ్దేవ్ను కూడా భాటియా నిందించారు. అన్నా హజారే ఉద్యమాన్ని దారి మళ్లించేందుకు రామ్దేవ్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేస్తూ రామ్దేవ్పై చర్యలు తీసుకోవాలని కోరారు.
అన్నా హజారే బృందం ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగి విరమించిన విషయం తెలిసిందే. తాము రాజకీయ పార్టీని పెడతామని, లోక్పాల్ బిల్లు కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోమని చెప్పింది. పార్టీకి ఏర్పాటుకు తగిన ఏర్పాట్లు కూడా అన్నా హజారే బృందం చేసుకుంటోంది. ఇదిలావుంటే, రామ్దేవ్ బాబా ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications