రాజధాని ట్రైన్కు తప్పిన ముప్పు, అదే లైన్లో దురంతో

అదే సమయంలో రాజధాని ఎక్స్ప్రెస్ రైలు బ్రేకులు ఆటోమేటిక్గా ఫెయిలయ్యాయి. దీంతో అది కూడా రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. దగ్గర్లోని మరో స్టేషన్లో దురంతో నిలిచిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. రాజధాని ఎక్స్ప్రెస్కు ఆదోని రైల్వే స్టేషన్లో మరమ్మతులు చేపట్టారు. రైల్వే అధికారులు వెంటనే స్పందించి దురంతోను మరో స్టేషన్లో నిలపక పోయి ఉంటే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేదని చెబుతూ ప్రయాణీకులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనకు కారణంపై రైల్వే అధికారులు వెంటనే విచారణ చేపట్టారు. రెడ్ సిగ్నల్ పడినా రాజధాని ఎక్స్ప్రెస్ రైల్వే డ్రైవర్ రైలును ముందుకు తీసుకు వెళ్లాడని ప్రాథమిక విచారణలో తేలడంతో రైల్వే అధికారులు వెంటనే అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు. డ్రైవర్ పైన చర్యలు తీసుకున్నట్లు రైల్వే సిపిఆర్వో తెలిపారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications