జీవవైవిధ్యం అవసరం: జయంతి, టీడీపీ ఎమ్మెల్యేల అరెస్ట్

జీవ వైవిద్యాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు మనలను క్షమించదన్నారు. రాబోయే మూడు రోజుల్లో జీవ వైవిధ్య సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకుంటామని ఆమె చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. భవిష్యత్ అవసరాల కోసం పర్యావరణాన్ని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు.
ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ వ్యవసాయం పైనే ఆధారపడి ఉందన్నారు. జీవ వైవిధ్యం చాలా ప్రధానమైందన్నారు. రాష్ట్రంలో జీవ వైవిధ్య పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జీవ వైవిధ్యం - అభివృద్ధి మధ్య సమతౌల్యం ఉండాలన్నారు. భవిష్యత్తు అవసరాల కోసం జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు.
అంతకుముందు 2.30 గంటలకు ప్రధానమంత్రి మన్మోహన్ బేగంపేట విమానాశ్రయంలో దిగారు. 2.40 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం నుండి బయటకు వచ్చారు. అక్కడి నుండి హెచ్ఐఐసికి బయలుదేరారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు బేగంపేట విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. మన్మోహన్ హెలికాప్టర్లో బయలుదేరి సదస్సుకు వెళ్లారు. అయినప్పటికీ ఎమ్మెల్యేలు అక్కడే ఆందోళనకు దిగారు. పోలీసులు టిడిపి ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్












Click it and Unblock the Notifications