గుల్బార్గా వద్ద రైలు బోగీల్లో మంటలు: ఇద్దరు మృతి

రైలుకు మంటలు ఎలా అంటుకున్నాయనే విషయం తెలియడం లేదు. గుల్బార్గాలో ఆగిన తర్వాత మంగళవారం ఒంటి గంటన్నర ప్రాంతంలో రైలుకు మంటలు అంటుకున్నాయి. అగ్నికీలలు వ్యాపించడం ప్రారంభించాయి. రైలులో పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం కూడా తేలడం లేదు.
పోలీసులు, ఫైరింజన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లు మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి. బోగీల్లో ఎంత మంది ఉన్నారనే విషయం తేలడం లేదు. వివరాలు అందాల్సి ఉంది. హైదరాబాద్ - షోలాపూర్ రైలు ఆగి ఉన్న పట్టాల మీదుగా ఇతర రైళ్ల రాకపోకలను నిలిపేశారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications