గుల్బార్గా వద్ద రైలు బోగీల్లో మంటలు: ఇద్దరు మృతి

రైలుకు మంటలు ఎలా అంటుకున్నాయనే విషయం తెలియడం లేదు. గుల్బార్గాలో ఆగిన తర్వాత మంగళవారం ఒంటి గంటన్నర ప్రాంతంలో రైలుకు మంటలు అంటుకున్నాయి. అగ్నికీలలు వ్యాపించడం ప్రారంభించాయి. రైలులో పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం కూడా తేలడం లేదు.
పోలీసులు, ఫైరింజన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లు మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి. బోగీల్లో ఎంత మంది ఉన్నారనే విషయం తేలడం లేదు. వివరాలు అందాల్సి ఉంది. హైదరాబాద్ - షోలాపూర్ రైలు ఆగి ఉన్న పట్టాల మీదుగా ఇతర రైళ్ల రాకపోకలను నిలిపేశారు.
More From
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications