శాండి: అంధకారంలో అమెరికన్స్, 45కి చేరినమృతులు

ప్రధాన విమానాశ్రయాలను మూసివేసారు. దాదాపు పదిహేనువేల విమాన సర్వీసులు రద్దయ్యాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ రెండో రోజు కూడా మూతపడింది. భారతీయులు అధికంగా ఉండే న్యూజెర్సీ కూడా శాండితో ప్రభావితమైంది. ముందు జాగ్రత్తగా ప్రభుత్వం నగర వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. మృతుల కుటుంబాలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతాపం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై అన్ని చర్యలు తీసుకుందని వెల్లడించారు. సహాయక సిబ్బంది కృషి కారణంగానే మరింత ప్రాణనష్టాన్ని నివారించామని తెలిపారు. కాగా శాండి ప్రభావంతో 70 లక్షల మందికి పైగా విద్యుత్ లేక చీకట్లో ఉంటున్నారు.
More From
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications