హంద్రీనీవాను ప్రారంభించిన కిరణ్: మొదట 2 జిల్లాలకే

తదుపరు దశల్లో మిగిలిన జిల్లాలకు నీరు అందనుంది. హంద్రీనీవా దేశంలోనే తొలి అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా గుర్తింపు పొందింది. ఇది అత్యాధునిక పరిజ్ఞానంతో కట్టారు. హంద్రీనీవా ప్రాజెక్టు తొలిదశ పూర్తయి ప్రారంభం కావడంతో రాయలసీమవాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
120 గ్రామాలకు తాగునీరు అందుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి దీనిని కర్నూలు జిల్లా మల్యాల వద్ద ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులు రూ.2,774 కోట్లతో పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, రాష్ట్ర మంత్రులు రఘువీరా రెడ్డి, టిజి వెంకటేష్, కొండ్రు మురళి, శాసనమండలి చైర్మన్ చక్రపాణిలు హాజరయ్యారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications