హంద్రీనీవాను ప్రారంభించిన కిరణ్: మొదట 2 జిల్లాలకే

తదుపరు దశల్లో మిగిలిన జిల్లాలకు నీరు అందనుంది. హంద్రీనీవా దేశంలోనే తొలి అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా గుర్తింపు పొందింది. ఇది అత్యాధునిక పరిజ్ఞానంతో కట్టారు. హంద్రీనీవా ప్రాజెక్టు తొలిదశ పూర్తయి ప్రారంభం కావడంతో రాయలసీమవాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
120 గ్రామాలకు తాగునీరు అందుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి దీనిని కర్నూలు జిల్లా మల్యాల వద్ద ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులు రూ.2,774 కోట్లతో పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, రాష్ట్ర మంత్రులు రఘువీరా రెడ్డి, టిజి వెంకటేష్, కొండ్రు మురళి, శాసనమండలి చైర్మన్ చక్రపాణిలు హాజరయ్యారు.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications