గుర్తుపడ్తారా: కిషోర్ చంద్రదేవ్పై నిప్పులు చెరిగిన దానం

ఆ రెండు పదవులు ముళ్ల కిరీటాలలాంటివన్న సంగతి పార్టీ నేతలు గుర్తిస్తే మంచిదన్నారు. కొందరు నేతలకు గాంధీ భవనం తెలియదని, వారు వచ్చిన సందర్భాలు లేవన్నారు. కిషోర్ చంద్రదేవ్ వంటి నేతలు గాంధీ భవనంకు వస్తే ఎవరూ గుర్తు పట్టరని విమర్శించారు. అలాంటి వాళ్లు కిరణ్, బొత్సలపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు ఓడిపోతే ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని ప్రశ్నించారు.
రాష్ట్రంలో పార్టీ పరిస్థితి క్లిష్టంగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కిషోర్ చంద్రదేవ్ లాంటి నేతలు కేవలం ఢిల్లీకే పరిమితం అవుతారని, రాష్ట్రం గురించి, స్థానిక ప్రజల గురించి అతనికి ఆలోచన లేదని మండిపడ్డారు. సొంత లాభం కోసం పార్టీ పెద్దలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. గాంధీ భవన్ అంటే తెలియని నేతలు పార్టీలో 90 శాతం మంది ఉన్నారన్నారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications