అజ్ఞాతంలోటిడిపి ఎమ్మెల్యే యరపతినేని: పోలీసులవేట?

యరపతినేని జాడ తెలుసుకునేందుకు గుంటూరు రూరల్ ఎస్పీ మూడు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. యరపతినేని ఢిల్లీకి వెళుతున్నానని చెప్పి అజ్ఞాతంలోకి వెళ్లడం వెనుక ఓ కేసుకు సంబంధించి పోలీసులు తనను అరెస్టు చేస్తారనే భయంతోనే. గత నెల 27న పిడుగురాళ్లలో కాంగ్రెసు పార్టీకి చెందిన నరేంద్ర హత్య జరిగింది.
ఈ కేసులో యరపతినేని ప్రమేయముందని హత్యకు గురైన నరేంద్ర బంధువులు ఆరోపించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో యరపతినేని మూడో నిందితుడు. ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించిన పోలీసులు ఇప్పటికి 13 మందిని అరెస్టు చేశారు.
ఒక్క యరపతినేని అరెస్టు చేయాల్సి ఉంది. కానీ అతను అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. యరపతినేని అరెస్టుకు బలమైన ఆధారాలు ఉన్నాయని, అరెస్టు తప్పదని పోలీసులు అంటున్నారు. యరపతినేని అంగరక్షకులను, ఉపయోగించే వాహనాన్ని పిడుగురాళ్లలో వదిలి వెళ్లాడు. అతని కోసం హైదరాబాదులో కూడా గాలిస్తున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications