ఎమ్మెల్యే ఉషారాణి కుమారుడి హత్య, మిత్రుడి పనే

అందిన సమాచారం ప్రకారం - వ్యాపార లావాదేవీల్లో నెలకొన్న మనస్ఫర్థలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. వీరబాబు, జీవన్ కారులో రాజమండ్రి నుంచి రావులపాలెం బయలుదేరారు. మూలస్థానం వద్దకు వచ్చిన తర్వాత వీరబాబు జీవన్ను కత్తితో పొడిచి శవాన్ని బయటకు తోసేశాడు. ఆ తర్వాత రావులపాలెం చేరుకుని పోలీసులకు కత్తితో సహా లొంగిపోయాడని సమాచారం. తమకు మూలస్థానం వద్ద శవం పడి ఉన్నట్లు గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో సమాచారం అందిందని, తాము వెళ్లి చూసి శవాన్ని గుర్తించామని పోలీసులు అంటున్నారు. హత్య ఎవరు చేశారు, ఎంత మంది చేశరానే విషయాలు దర్యాప్తులో తేలుతాయని పోలీసులు అంటున్నారు.
జీవన్ రాజమండ్రిలోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఉషారాణి రెండో కుమారుడైన జీవన్ దత్తతకు వెళ్లినట్లు చెబుతున్నారు. శ్రీజీవన్ హత్య జరిగిన విషయాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications