సెల్లార్లోని 14 బైక్లను కాల్చేశారు: ఆకతాయిల పనా?

ఉదయం మంటలు వ్యాపించడంతో అపార్టుమెంటులోని వారు భయానికి గురయ్యారు. బయటకు పరుగెత్తారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మాటలను అదుపులోకి తెచ్చింది. మొదటి అంతస్తులో రసాయనిక గోడౌన్ ఉంది. అందరూ వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఇది మూడంతస్తుల భవనం.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. బైకులను దగ్ధం చేసింది ముందస్తు ప్రాణాళిక ప్రకారమా? లేక అనుకోకుండా ప్రమాదం జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెసిడెన్సిలో ఉంటున్న వారు వెంటనే స్పందించడం వల్ల ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఎవరో వచ్చి బైకులను పెట్రోలు పోసి దగ్ధం చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆకతాయిల పని కూడా అయి ఉంటుందంటున్నారు.
ట్రాన్సుఫారాన్ని ఢీకొన్న ఆర్టీసి బస్సు
మెదక్ జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారంలో ఓ ఆర్టీసి బస్సు అదుపు తప్పి ట్రాన్సుఫారాన్ని ఢీకొట్టింది. బస్సు వెళ్తుండగా స్టీరింగ్ రాడ్డు విరిగింది. దీంతో ఆ బస్సు అదుపు తప్పి ట్రాన్సుఫారాన్ని ఢీకొంది. బస్సు ఢీకొన్న సమయంలో విద్యుత్ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బస్సులో అరవై మందికి పైగా ప్రయాణీకులు ఉన్నారు.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications