నన్నేకాదు పెద్దల్నీ తప్పిస్తారు, చిరు కోసమడిగా: సిఆర్సీ

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలను తప్పించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. అదే సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అభియోగాలు ఉన్న మంత్రులు సబితా రెడ్డి, ధర్మాన ప్రసాద రావులపై కూడా వేటే పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
దీంతో ఆయన తనను మాత్రమే కాదని చాలమంది పెద్దల్ని తప్పిస్తారని ప్రచారం సాగుతోందన్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఎందుకు కాకూడదని తాను అడిగానని చెప్పారు. కర్నాటకలో క్లీన్ ఇమేజ్తో కాంగ్రెసు పార్టీ గెలుపొందిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి అదే క్లీన్ ఇమేజ్ ఉండాలని అబిప్రాయపడ్డారు.
గోశాలల పరిరక్షణకు ప్రత్యేక కమిటీ
గోశాలల పరిరక్షణకు ప్రత్యేక కమిటీని నియమించనున్నట్లు రామచంద్రయ్య తెలిపారు. గోశాలల సంరక్షణ తమ బాధ్యత కాదని మానవతా దృక్పథంతోనే వాటిని పర్యవేక్షిస్తున్నామన్నారు. వసతులున్న స్వచ్ఛంద సంస్థ ముందుకు వస్తే సింహాచలం గోశాలను అప్పగిస్తామన్నారు.
-
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !!












Click it and Unblock the Notifications