వద్దు: బాలకృష్ణపై పోచారం ఫైర్, బాబుపై పొంగులేటి

తెలుగుదేశం పార్టీనే చక్కదిద్దుకోలేని చంద్రబాబు తృతీయ కూటమిలో చక్రం తిప్పుతానని అనడం ఉత్తర కుమార ప్రగల్భాలేనని ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఇప్పటికే సైకిల్కు పంక్చర్ అయిందని, ఇక అది బాగుపడడం సాధ్యం కాదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
మహానాడు జరిగిన తీరుతో ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోందని ఆయన అన్నారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ అనేది ముఖ్యమంత్రి, పార్టీ అధిష్టానం పరిధిలోని అంశమని చెప్పారు. అయితే, మంత్రివర్గంలో ఖాళీలు ఉన్నాయి కాబట్టి భర్తీ చేయకతప్పదని ఆయన అన్నారు. సీనియర్ మంత్రులు కొందరైనా పార్టీ సేవలకు మళ్లితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలావుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అరెస్టయి ఏడాది అయిన సందర్భంగా ఆ పార్టీ నేతలు దీక్షలు చేపట్టడం విడ్డూరంగా ఉందని కాంగ్రెసు నాయకుడు తలసిరెడ్డి అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల వికృత చేష్టలు చూస్తుంటే వారికి కోర్టులన్నా, రాజ్యాంగం అన్నా కనీస గౌరవం లేదని ఆయన అన్నారు. ఆరాచకవాదమొక్కటే వైయస్సార్ కాంగ్రెసు సిద్ధాంతమని ఆయన వ్యాఖ్యానించారు.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications