పార్కులో ముగ్గురు భక్తురాళ్లతో దిగంబర బాబా హల్చల్

కొద్దిసేపు ద్విచక్ర వాహనంపై కూర్చొని ఫోజులిచ్చాడు. భక్తులను కూర్చోబెట్టి నగ్నంగా పూజలు చేశాడు. ఊయల ఊగాడు, అక్కడే పూజలు చేసేందుకు స్వామి దిగంబరంగానే భక్తులతో కలిసి ప్రారంభించగా.. పోలీసులు ఆయనను హెచ్చరించారు. పరదా కట్టుకొని పూజలు చేసుకోవాలని సూచించారు.
బాబా దిగంబరంగా ఉండటంతో అక్కడున్న వారు ఇబ్బందులు పడ్డారు. మహిళా సంఘాలు బాబా తీరు పైన మండిపడ్డాయి. బాబా విషయం తెలిసి.. జనాలు, మీడియా వస్తుండటంతో అతను అక్కడి నుండి జారుకున్నారు. ఇతను ప్రకాశం జిల్లాకు చెందిన బాబాగా తెలుస్తోంది.
అతను గతంలో టీచర్గా పని చేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి అజ్ఞాతంలోకి వెళ్లాడు. తర్వాత బాబాగా ప్రకాశం జిల్లాలో ప్రత్యక్షమయ్యాడు. భక్తులు ఇచ్చిన విరాళాలలో ఆశ్రమం నిర్మించాడు. 1982లో మౌన వ్రతం చేపట్టిన ఈ బాబా.. 1994 నుండి వస్త్ర సన్యాసం చేసి కనిపిస్తున్నారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications