పార్కులో ముగ్గురు భక్తురాళ్లతో దిగంబర బాబా హల్చల్

కొద్దిసేపు ద్విచక్ర వాహనంపై కూర్చొని ఫోజులిచ్చాడు. భక్తులను కూర్చోబెట్టి నగ్నంగా పూజలు చేశాడు. ఊయల ఊగాడు, అక్కడే పూజలు చేసేందుకు స్వామి దిగంబరంగానే భక్తులతో కలిసి ప్రారంభించగా.. పోలీసులు ఆయనను హెచ్చరించారు. పరదా కట్టుకొని పూజలు చేసుకోవాలని సూచించారు.
బాబా దిగంబరంగా ఉండటంతో అక్కడున్న వారు ఇబ్బందులు పడ్డారు. మహిళా సంఘాలు బాబా తీరు పైన మండిపడ్డాయి. బాబా విషయం తెలిసి.. జనాలు, మీడియా వస్తుండటంతో అతను అక్కడి నుండి జారుకున్నారు. ఇతను ప్రకాశం జిల్లాకు చెందిన బాబాగా తెలుస్తోంది.
అతను గతంలో టీచర్గా పని చేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి అజ్ఞాతంలోకి వెళ్లాడు. తర్వాత బాబాగా ప్రకాశం జిల్లాలో ప్రత్యక్షమయ్యాడు. భక్తులు ఇచ్చిన విరాళాలలో ఆశ్రమం నిర్మించాడు. 1982లో మౌన వ్రతం చేపట్టిన ఈ బాబా.. 1994 నుండి వస్త్ర సన్యాసం చేసి కనిపిస్తున్నారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications