20 ఏళ్లు జగన్ జైల్లోనే, అమ్మాకూతుళ్ల పోటీ: గాలి

తెలంగాణా చిచ్చుపెట్టి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చిన ఘనత సోనియాదేనని ఆరోపించారు. బుధవారం రా త్రి స్థానిక రాజు కాంప్లెక్స్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పుంగనూరు ప్రజలు రెండు పర్యాయాలు తప్ప ప్రతిసారి తమ పార్టీని ఆదరించారని గుర్తు చేశారు. తన స్వగ్రామం చంద్రగిరి ప్రాంతంలో ఉన్నా అక్కడ గెలవడం తనకు సులభమైనా నగరిలో పోరాడి గెలిచానన్నారు.
రాజకీయాల్లో పారిపోతే లాభం లేదని పోరాడి సాధించాలన్నారు. రూ. 2 లక్షల కోట్లు ప్రజల సొమ్ము దోచుకున్న తల్లి కాంగ్రెస్ను, పిల్ల కాంగ్రెస్ అయిన వైసీపీని ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అవినీతికి పాల్పడ్డ మంత్రులు, నేతలు 2014 నాటికి జైళ్లకు వెళ్లక తప్పదన్నారు.
స్థానిక ఎన్నికల కోసమే చంద్రబాబు నాయుడు ఈనెల 5న తిరుపతి ప్రాంతీయ సదస్సుకు వస్తున్నారని పార్టీశ్రేణులు భారీగా తరలి రావాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు. అవినీతి కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరని, వచ్చేది తమ పార్టీ ప్రభుత్వమేనన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications