జగన్పార్టీ లీడర్స్ అరెస్ట్, ఎమ్మెల్యే కొడుకు కారు-ఆటో ఢీ

ఎమ్మెల్యే కుమారుడి కారు ఢీ
కర్నూలు జిల్లాలో ఓ ఎమ్మెల్యే కుమారుడి వాహనం ఢీకొని పలువురికి గాయాలయ్యాయి. జిల్లాలోని వెంకన్న బావి వద్ద ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయుడి కారు ప్రయాణీకులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.
పసికందు మాయం
చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రసూతి ఆస్పత్రిలో పసికందు అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. గత అర్ధరాత్రి 12 గంటలకు ఓ పసికందును గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లిన ట్లు తెలుస్తోంది. రేణిగుంట మండలం వడ్డెమిట్టకు చెందిన కమల శనివారం ఆడశిశువుకు జన్మనిచ్చింది. అయితే పాప అనారోగ్యంతో ఉంది. ఈ సమయంలో సోమవారం ఆస్పత్రి వద్ద అనుమానాస్పదంగా తిరిగిన ఓ మహిళ శిశువును ఎత్తికెళ్లినట్లు అక్కడి సిబ్బంది చెబుతోంది.
రైల్వేలో ఉద్యోగాల పేరుతో మోసం
రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.కోటిన్నర మేర కుచ్చుటోపీ పెట్టిన సంఘటన హైదరాబాదులో వెలుగు చూసింది. ఈ ఘటనలో సిసిఎస్ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications