జగన్పార్టీ లీడర్స్ అరెస్ట్, ఎమ్మెల్యే కొడుకు కారు-ఆటో ఢీ

ఎమ్మెల్యే కుమారుడి కారు ఢీ
కర్నూలు జిల్లాలో ఓ ఎమ్మెల్యే కుమారుడి వాహనం ఢీకొని పలువురికి గాయాలయ్యాయి. జిల్లాలోని వెంకన్న బావి వద్ద ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయుడి కారు ప్రయాణీకులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.
పసికందు మాయం
చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రసూతి ఆస్పత్రిలో పసికందు అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. గత అర్ధరాత్రి 12 గంటలకు ఓ పసికందును గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లిన ట్లు తెలుస్తోంది. రేణిగుంట మండలం వడ్డెమిట్టకు చెందిన కమల శనివారం ఆడశిశువుకు జన్మనిచ్చింది. అయితే పాప అనారోగ్యంతో ఉంది. ఈ సమయంలో సోమవారం ఆస్పత్రి వద్ద అనుమానాస్పదంగా తిరిగిన ఓ మహిళ శిశువును ఎత్తికెళ్లినట్లు అక్కడి సిబ్బంది చెబుతోంది.
రైల్వేలో ఉద్యోగాల పేరుతో మోసం
రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.కోటిన్నర మేర కుచ్చుటోపీ పెట్టిన సంఘటన హైదరాబాదులో వెలుగు చూసింది. ఈ ఘటనలో సిసిఎస్ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications