జగన్పార్టీలో అసంతృప్తి: జనార్ధన్ స్థానంలో కూన శ్రీశైలం

జనార్ధన్ రెడ్డి స్థానంలో కుత్బుల్లాపూర్ శాసన సభ్యుడు కూన శ్రీశైలం గౌడ్ను నియమించింది. పార్టీలో మొదటి నుండి పని చేస్తున్న వారిని గుర్తించడం లేదని జనార్ధన్ రెడ్డి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారట. ఈ విషయాన్ని ఆయన పెద్దల దృష్టికి కూడా తీసుకు వెళ్లారట. ఫలితం కనిపించక పోవడంతో రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు.
దీనిని గుర్తించిన అదిష్టానం ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా ఆయనను జిల్లా కన్వీనర్ పదవి నుంచి తప్పించి ఆన స్థానంలో శ్రీశైలం గౌడ్ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. అసంతృప్తి నేపథ్యంలో ఈ మార్పు ఆకస్మికంగా జరిగిందంటున్నారు. అదే సమయంలో ఆయనను సిఈసిలోకి తీసుకున్నారు. సిఈసి పట్ల కూడా జనార్దన్ అంత సంతృప్తిగా లేరని అంటున్నారు.
కాగా జిల్లా కన్వీనర్గా తనకు కనీసం గుర్తింపునివ్వడం లేదని, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పని చేసిన వారికి ప్రోత్సాహం ఇవ్వడం లేదని, కనీస అవహాగన లేని, స్థాయిలోని వారినీ నియోజకవర్గాల సమన్వయకర్తలుగా నియమించారని జనార్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications