చంద్రబాబుకూ సెగ: సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా

కృష్ణా జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు దేవినేని ఉమా మహేశ్వర రావు, శ్రీరాం తాతయ్య, కందికొండ ప్రసాద్ రాజీనామా చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన టిడిపి శాసనసభ్యులు పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, అబ్దుల్ గని రాజీనామా చేశారు. టిడిపి శాసనసభ్యులు లింగారెడ్డి, తంగిరాల ప్రభాకర్ తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు. గురువారం రాత్రి వీరు తమ రాజీనామా లేఖలను పంపించారు.
ఆంధ్ర ప్రాంత రైతులకు కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన అన్యాయానికి, సోనియా గాంధి చేసిన కుట్రకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు దేవినేని ఉమా మహేశ్వర రావు చెప్పారు. తెలిపారు. దేవినేని ఉమ గురువారంనాడు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కోస్తాలో ముఖ్యంగాకృష్ణా జిల్లాలో నెలకొన్న పరిస్థితిని వివరించారు.
ఆ తర్వాత పయ్యావుల కేశవ్, పరిటాల సునీత కూడా తమ రాజీనామాలను పంపించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మిగిలినవారు కూడా తమ తమ ప్రాంతాలకు కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన అన్యాయానికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ధూళిపాల్ల నరేంద్ర చౌదరి, పార్థసారథి, యరపతనినే శ్రీనివాస రావు, పత్తిపాటి పుల్లారావు, శ్రీధర్, నక్కా ఆనందబాబు తదితరులు రాజీనామా చేశారు. ఎమ్మెల్సీలు, గోవింద రెడ్డి, శమంతకమణి కూడా రాజీనామా చేశారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్..












Click it and Unblock the Notifications