వెనక్కి వెళ్లం: టిపై గవర్నర్ను కల్సిన మంత్రుల భార్యలు

విభజన జరిగితే రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారుతుందని సాకె మోక్ష అన్నారు. తమ ప్రాంతంలో విద్యాసంస్థలు, కంపెనీలు లేవన్నారు. ఓట్లు, సీట్ల కోసమే విభజన జరిగిందన్నారు. ఎవరిని అడిగి రాష్ట్రాన్ని విభజించారని ప్రశ్నించారు. తమ పిల్లలు ఎక్కడ చదవాలని, ఎక్కడ ఉద్యోగాలు సంపాదించాలని ప్రశ్నించారు. తమ ప్రాంత ప్రజల బాధ చెప్పాలనే తాము గవర్నర్ను కలిశామన్నారు.
ఈ రాష్ట్ర అభివృద్ధిలో సీమాంధ్రుల పాత్ర ఎంతో ఉందన్నారు. విభజన జరిగితే తాము మళ్లీ యాభై ఏళ్లు వెనక్కి పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వెనక్కి వెళ్లేందుకు సిద్దంగా లేమన్నారు. విభజన వద్దని తాము గవర్నర్ను కోరామని సామినేని విమల చెప్పారు.
ఒక ప్రాంతం కోసం మరో ప్రాంతాన్ని దెబ్బతీయడం సరికాదని మాజీ మంత్రి మారెప్ప సతీమణి రాణి అన్నారు. విభజన జరిగితే ఆంధ్ర ప్రాంతానికి సంపూర్ణ ప్యాకేజీ వస్తుందని తమకు ఏమాత్రం నమ్మకం లేదని అన్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications