బెంగళూరులో తెలుగు టెక్కీ మిస్సింగ్: ఆందోళనలో తల్లిదండ్రులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందిన సాప్ట్వేర్ ఇంజనీర్ శ్రీనివాసులు రెడ్డి బెంగళూరులో అదృశ్యమయ్యాడు. గత నాలుగేళ్లుగా శ్రీనివాసులు బెంగళూరులో సాప్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు.
నెల్లూరు/బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందిన సాప్ట్వేర్ ఇంజనీర్ శ్రీనివాసులు రెడ్డి బెంగళూరులో అదృశ్యమయ్యాడు. గత నాలుగేళ్లుగా శ్రీనివాసులు బెంగళూరులో సాప్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు.
కాగా, రోజువారిగా విధులకు వెళ్లిన శ్రీనివాసులు సాయంత్రం ఇంటికి రాలేదు. ఫోన్ చేసినా కలవకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాప్ట్వేర్ ఇంజనీర్ కోసం గాలిస్తున్నారు. కాగా శ్రీనివాసులు రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం బండకిందపల్లె. శ్రీనివాసులు అదృశ్యంపై వారి బంధువుల్లోనూ ఆందోళన నెలకొంది.
More From
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications