లంచావతారులు: ఏసిబికి చిక్కిన జివిఎంసి ఈఈ(పిక్చర్స్)
విశాఖపట్నం: మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి)లో లంచావతారులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. సర్టిఫికెట్ ఇవ్వాలంటే లంచం, నిర్మాణాలకు అనుమతివ్వాలంటే లంచం, చివరకు జివిఎంసి చేపట్టే పనులను కేటాయించేందుకు సైతం లంచం తీసుకుంటూ తమ ధన దాహానికి అడ్డులేదని నిరూపిస్తున్నారు.
ఇప్పటి వరకూ టౌన్ ప్లానింగ్, ప్రజారోగ్య విభాగానికే ఎక్కువ పరిమితమైన అవినీతి జరగ్గా, తాజాగా అది మంచినీటి విభాగానికి సైతం పాకింది. మంచినీటి విభాగంలో పనులను నామినేషన్ ప్రాతిపదికన కేటాయించేందుకు లంచం డిమాండ్ చేసిన కార్యనిర్వాహక ఇంజనీర్ ఒకరు మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు.
టిఎస్సార్ కాంప్లెక్స్లోని మంచినీటి సరఫరా విభాగంలో ఈఈగా పనిచేస్తున్న కాంతారావు పనులను నామినేషన్ ప్రాతిపదికన కేటాయించేందుకు కాంట్రాక్టర్ నుంచి రూ.14వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో విసిగిపోయిన కాంట్రాక్టరు ఏసిబిని ఆశ్రయించారు.
లంచం సొమ్మును తీసుకుంటుండగా ఏసిబి డిఎస్పీ రామకృష్ణ తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. దీంతో జివిఎంసి ఉద్యోగుల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. గతంలో టౌన్ప్లానింగ్ విభాగంగలో పలువురు బిల్డింగ్ ఇనస్పెక్టర్లు, ఇతర ఉద్యోగులు ఏసిబి చేతికి చిక్కారు.
ఇది ఇలా ఉండగా, నీటిని వెదజల్లే లారీలకు అనుమతి కోసం రూ. 4వేలు లంచం తీసుకుంటూ పోర్టు ట్రస్ట్ ట్రాఫిక్ విభాగానికి చెందిన ఫోర్మన్ మాధవ వర్మ కూడా ఏసిబికి పట్టుబడ్డాడు.

ఏసిబి దాడులు
మంచినీటి విభాగంలో పనులను నామినేషన్ ప్రాతిపదికన కేటాయించేందుకు లంచం డిమాండ్ చేసిన కార్యనిర్వాహక ఇంజనీర్ ఒకరు మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు.

ఏసిబి దాడులు
టిఎస్సార్ కాంప్లెక్స్లోని మంచినీటి సరఫరా విభాగంలో ఈఈగా పనిచేస్తున్న కాంతారావు పనులను నామినేషన్ ప్రాతిపదికన కేటాయించేందుకు కాంట్రాక్టర్ నుంచి రూ.14వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో విసిగిపోయిన కాంట్రాక్టరు ఏసిబిని ఆశ్రయించారు.

ఏసిబి దాడులు
లంచం సొమ్మును తీసుకుంటుండగా ఏసిబి డిఎస్పీ రామకృష్ణ తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. దీంతో జివిఎంసి ఉద్యోగుల్లో ప్రకంపనలు మొదలయ్యాయి.

ఏసిబి దాడులు
గతంలో టౌన్ప్లానింగ్ విభాగంగలో పలువురు బిల్డింగ్ ఇనస్పెక్టర్లు, ఇతర ఉద్యోగులు ఏసిబి చేతికి చిక్కారు.

ఏసిబి దాడులు
నీటిని వెదజల్లే లారీలకు అనుమతి కోసం రూ. 4వేలు లంచం తీసుకుంటూ పోర్టు ట్రస్ట్ ట్రాఫిక్ విభాగానికి చెందిన ఫోర్మన్ మాధవ వర్మ కూడా ఏసిబికి పట్టుబడ్డాడు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications