హైద్రాబాద్కు బాబు ఎంతో చేశారు: అజయ్ దేవగణ్, బాలీవుడ్ను దింపిన సీఎం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, ఆయన సతీమణి కాజోల్ బుధవారం నాడు ప్రశంసలు కురిపించారు. హైదరాబాదును చంద్రబాబు బాగా అభివృద్ధి చేశారని కితాబిచ్చారు.
మంగళవారం విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో అజయ్ దేవగణ్, కాజోల్ కలిశారు. వారిని ఏపీ పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.

గతంలో చంద్రబాబు హైదరాబాదును బాగా అభివృద్ధి చేశారని చెప్పారు. అలాగే ఇప్పుడు అమరావతి, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి చేయడానికి సమర్థులు అని చెప్పారు. ఏపీని విలక్షణంగా తీర్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. వారు బ్రాండ్ అంబాసిడర్లుగా స్వచ్ఛంగా ముందుకు రాగా.. చంద్రబాబు అంగీకరించారని తెలుస్తోంది.
తెలుగు వాళ్లను కాదని...
టాలీవుడ్లో ఎందరో నటులు ఉండగా బాలీవుడ్ దంపతులను పర్యాటక బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసుకోవడం గమనార్హం. అజయ్ దేవగణ్ దంపతులను అంబాసిడర్లుగా చేయడం వెనుక.. వారు స్వచ్ఛంధంగా ముందుకు రావడమేనని అంటున్నారు.
-
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications