కృష్ణా నదిలో మరో బోటు బోల్తా: నీళ్లలోకి దూకడంతో తప్పిన పెను ప్రమాదం
కృష్ణా నదిలో శుక్రవారం మరో పడవ బోల్తా పడింది. ఫెర్రీ ఘాట్ వద్ద ప్రమాదం మరవకముందే ఇది చోటు చేసుకుంది. అయితే ఇందులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
విజయవాడ: కృష్ణా నదిలో శుక్రవారం మరో పడవ బోల్తా పడింది. ఫెర్రీ ఘాట్ వద్ద ప్రమాదం మరవకముందే ఇది చోటు చేసుకుంది. అయితే ఇందులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక వద్ద కృష్ణా నదిలో ఈ పడక మునిగింది. ఇసుక తెచ్చేందుకు నదిలోకి వెళ్లిన పడవ తిరిగొస్తున్న సమయంలో నీటి మునిగింది.

ప్రమాదాన్ని ముందే గుర్తించిన అందులోని వారు నదిలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. పడవలో పరిమితికి మించి ఇసుక రవాణా చేయడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి సమీపంలోని ఈ పడవ బోల్తా పడింది.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications