రిషికేశ్వరి తర్వాత... నాగార్జునలో మళ్లీ ర్యాగింగ్, వెంటనే స్పందించిన వీసీ ఉదయలక్ష్మి
గుంటూరు: జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రిషికేశ్వరి ర్యాగింగ్ అంశం మరవకముందే... మరోసారి ర్యాగింగ్ అంశం వెలుగు చూసింది. వర్సిటీలో తమను వేధిస్తున్నారని ఓ విద్యార్థిని పోలీస్ అవుట్ పోస్టులో ఫిర్యాదు చేసింది.
విద్యార్థిని ఫిర్యాదు మేరకు బాధ్యుడి పైన చర్యలు తీసుకున్నట్లు వైస్ ఛాన్సులర్ ఉదయ లక్ష్మి గురువారం చెప్పారు. వేధింపులకు పాల్పడిన విద్యార్థిని రెండు వారాలు సస్పెండ్ చేశామని, కౌన్సెలింగ్ ఇచ్చామని ఆమె చెప్పారు.

సీనియర్లు తనను ర్యాగింగ్ చేశారని, వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసిన విద్యార్థిని డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ జరిపారు.
కాగా, రిషికేశ్వరి ఘటన అనంతరం ప్రిన్సిపల్ పైన వేటు పడింది. నాగార్జున ఇంఛార్జి విసిగా ఉదయలక్ష్మి కొద్ది రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించారు. తాజా ఘటన పైన ఆమె వేగంగా స్పందించారు. ర్యాగింగ్ జరిగిన మాట వాస్తవమేనని నిర్ధారించుకొని, చర్యలు తీసుకున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications