శ్రీకాకుళంలో జెండా ఆవిష్కరించిన చంద్రబాబు: ఆనందాంధ్రప్రదేశ్ అంటూ ప్రసంగం
Recommended Video

శ్రీకాకుళంలో జాతీయ జెండాను ఎగురవేసిన చంద్రబాబు
శ్రీకాకుళం: జిల్లాలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం సైనికుల గౌరవందనాన్ని స్వీకరించారు. స్వాతంత్ర్యదినోత్సవ వేడకల్లో మంత్రులు, అధికారులు, పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.

Live from the 72nd Independence Day Celebrations, @srikakulamgoap #IndiaIndependenceDay #స్వాతంత్ర్యదినోత్సవం https://t.co/mT6mF7gRJW
— N Chandrababu Naidu (@ncbn) August 15, 2018












Click it and Unblock the Notifications