డిసెంబర్18 నుంచి ఎపి టెట్ ధరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
అమరావతి: ఏపీలో డిసెంబర్ 18 నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష-టెట్ ధరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతోంది. సోమవారం నుంచి జనవరి 1 వరకు ధరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది.
టెట్ ఫీజు చెల్లించేందుకు డిసెంబర్ 30 వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. జనవరి 17 నుంచి 27 వరకు ఏపీ టెట్ నిర్వహించనున్నారు. జనవరి 8 నుంచి వెబ్సైట్లో నమూనా పరీక్షలు, జనవరి 9 నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్కు అవకాశం కల్పించనున్నారు. పేపర్-1 ఉదయం 9.30 నుంచి 12 వరకు, పేపర్-2 ; మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. జనవరి 29న ప్రాథమిక కీ, ఫిబ్రవరి 6న తుది కీ విడుదల చేస్తారు. ఫిబ్రవరి 8న టెట్ ఫలితాలను విడుదల చేస్తారు.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications