డిసెంబర్18 నుంచి ఎపి టెట్ ధరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
అమరావతి: ఏపీలో డిసెంబర్ 18 నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష-టెట్ ధరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతోంది. సోమవారం నుంచి జనవరి 1 వరకు ధరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది.
టెట్ ఫీజు చెల్లించేందుకు డిసెంబర్ 30 వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. జనవరి 17 నుంచి 27 వరకు ఏపీ టెట్ నిర్వహించనున్నారు. జనవరి 8 నుంచి వెబ్సైట్లో నమూనా పరీక్షలు, జనవరి 9 నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్కు అవకాశం కల్పించనున్నారు. పేపర్-1 ఉదయం 9.30 నుంచి 12 వరకు, పేపర్-2 ; మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. జనవరి 29న ప్రాథమిక కీ, ఫిబ్రవరి 6న తుది కీ విడుదల చేస్తారు. ఫిబ్రవరి 8న టెట్ ఫలితాలను విడుదల చేస్తారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications