వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచివాలయంలో ఏఎస్‌వోల ఆందోళన...పదోన్నతుల కోసం డిమాండ్

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తిః ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ఆందోళనకు దిగారు. సీనియారిటీ ప్రకారం తమకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా చేపట్టారు.

అసలు సీనియారిటి జాబితా అనేదే లేకుండా ప్రభుత్వం తమతో గుడ్డిగా పనిచేయించుకుంటోందని ఎఎస్ఓలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమ పట్ల వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ముందు ముందు ఇదే విధంగా పనిచేయించుకుంటూ పోతోందనే అనుమానం వస్తోందంటున్నారు.

ASO's of AP secratariat hold protest demonstration
అసలు ఇప్పటివరకు సీనియారిటీ జాబితా లేకుండా ప్రభుత్వం పని చేయించడం సరికాదని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం తమ ఆందోళనతో నైనా మేలుకొని ఇప్పటికైనా సీనియారిటీ జాబితాను ఖరారు చేయాలని, తద్వారా తమకు పదోన్నతులు ఇవ్వాలని ఎఎస్ఓలు డిమాండ్‌ చేశారు.
English summary
ASO's of the AP secratariat Department held protest demonstration in support of their demands at secratariat,VELAGAPUDI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X