వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సచివాలయంలో ఏఎస్వోల ఆందోళన...పదోన్నతుల కోసం డిమాండ్
అమరావతిః ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ఆందోళనకు దిగారు. సీనియారిటీ ప్రకారం తమకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు.
అసలు సీనియారిటి జాబితా అనేదే లేకుండా ప్రభుత్వం తమతో గుడ్డిగా పనిచేయించుకుంటోందని ఎఎస్ఓలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమ పట్ల వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ముందు ముందు ఇదే విధంగా పనిచేయించుకుంటూ పోతోందనే అనుమానం వస్తోందంటున్నారు.
Comments
English summary
ASO's of the AP secratariat Department held protest demonstration in support of their demands at secratariat,VELAGAPUDI.
Story first published: Thursday, December 14, 2017, 20:07 [IST]