చంద్రబాబును ఆహ్వానించేందుకే బెజవాడ వచ్చా: దత్తాత్రేయ
ప్రతి సంవత్సరం హైదరాబాద్లో ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ అని బండారు దత్తాత్రేయ చెప్పారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ఆహ్వానించేందుకే వచ్చానని తెలిపారు.
విజయవాడ: ప్రతి సంవత్సరం హైదరాబాద్లో 'అలయ్ బలయ్' కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ అని మాజీ కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ నేత బండారు దత్తాత్రేయ చెప్పారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ఆహ్వానించేందుకే వచ్చానని తెలిపారు.
బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని బండారు దత్తాత్రేయ శుక్రవారం దర్శించుకున్నారు. శరన్నరావరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆయన అమ్మవారి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు.

ఆలయ పరిసరాుల చూస్తుంటే స్వచ్ఛసేవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా బాగా నిర్వహిస్తున్నారని అనిపిస్తోందని దత్తాత్రేయ కితాబిచ్చారు.
More From
-
మరో మూడు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications