ఎవరూ చూల్లేదు!: మంత్రి మృణాళినికి దుర్గగుడిలో చేదు అనుభవం
విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనానికి వచ్చిన మంత్రి మృణాళికి గురువారం నాడు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి దంపతులు దర్శనానికి వచ్చిన విషయాన్ని అక్కడి సిబ్బంది గుర్తించలేదు. గర్భాలయంలోకి వీఐపీలు నేరుగా వెళ్లే మార్గం ముగిసి ఉండటంతో కాసేపు మంత్రి అక్కడే నిలబడాల్సి వచ్చింది. ఆ తర్వాత గుర్తించిన ఆలయ సెక్యూరిటీ సిబ్బంది వారిని తీసుకెళ్లారు.

కాగా, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దుర్గాదేవి త్రిశక్తి స్వరూపిణిగా కొలిచే అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆరో రోజైన గురువారం పెదకళ్లేపల్లిలో శ్రీ మహాలక్ష్మిదేవిగాను, మోపిదేవిలో శ్రీలలిత అమ్మవారుగా, కొక్కిలిగడ్డలో కాత్యాయని దేవిగా భక్తులు పూజలు నిర్వహించారు.
దుర్గగుడిలో దసరా శరన్నవరాత్రోత్సవాలు మంగళవారం నాడు ఐదో రోజు ఘనంగా ముగిశాయి. పన్నెండేళ్లకు ఓసారి వచ్చే కాత్యాయనిదేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు 70వేల మంది వరకూ భక్తులు బుధవారం తరలివచ్చారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications