కాంగ్రెసుతో టిడిపి కలిసి మోకాలడ్డుతోంది: కన్నా మండిపాు
గుంటూరు: తెలుగుదేశం పార్టీపై బిజెపి నేత కన్నా లక్ష్మినారాయణ తీవ్రంగా మండిపడ్డారు. మమ్మల్ని ముంచుదామనుకుని మీరు మునుగొద్దు అని ఆయన టిడిపి నేతలకు సలహా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి వెచ్చిస్తు్న ప్రతి పైసా కేంద్రం నుంచి వచ్చేందనని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్ారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 4 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని ఆయన చెప్పారు.

ప్రత్యేక హోదాకు సాంకేతికపరమైన చిక్కులు ఉన్నందున ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని అన్నారు. అప్పుడు సిఎం చంద్రబాబు, మంత్రులు అభినందించారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తున్నా కూడా టిడిపి దుష్ప్రచారం చేస్తోందని అన్నరు.
ఎపికి పదేళ్లలో ఇవ్వాల్సింది రెండున్నర ఏళ్లలోనే ఇచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. మిత్రధర్మం అంటూనే బీసీ చట్టబద్ధతకు, ట్రిపుల్ తలాక్ బిల్లుకు కాంగ్రెసుతో కలిసి టిడిపి మోకాలడ్డుతోందని ఆయన అన్నారు. సోము వీర్రాజుపై దాడులు సరి కాదని అభిప్రాయపడ్డారు.
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications